Sunday, February 28, 2010

విభజించి.............

రాజకీయం

బొచ్చె చేపల సచ్చినోడు 'తెలంగాణా ఇస్తే తప్పేమిటి?' అన్నాడట.

వీడు రాశ్శేఖర్రెడ్డి శిష్యుడిగా కోట్లు సంపాదించుకున్నాడు--వాడికి వీర విథేయుడు. 

ఇప్పుడు రోశయ్యక్కూడా వీర విథేయుడు (అనుకుంటారు చాలా మంది).

వీడి అసలు రాజకీయం యేమిటి? యెవరు వీడిచేత ఈ మాటలు పలికించారు?

అదీ ఓ ట్రిలియన్ రూపాయల ప్రశ్న!

No comments: